-
"స్థిరమైన ప్రగతే కీలకం"
4 years agoఏ దేశంలోనైనా ప్రజల జీవితాలు సుఖవంతం కావాలన్నా, కనీస అవసరాలు తీరాలన్నా ఆర్థిక అభివృద్ధి, వృద్ధి చాలా కీలకం. ప్రజల అవసరాలు పెరుగుతున్నప్పుడు సంపద కూడా పెరిగితేనే సమాజం సుఖశాంతులతో ఉంటుంది. అయితే, ఒకదేశం అభ -
"నిత్య చైతన్య దీపిక ఉస్మానియా యూనివర్సిటీ"
4 years ago1918లో ఉస్మానియా యూనివర్సిటీ స్థాపనతో విద్యాచైతన్యం తెలంగాణ నలుదిశలా విస్తరించింది. ఎంతోమంది మేధావులను, పరిపాలనాధక్షులను అందించటమేకాకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచింద -
"సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్లు?"
4 years ago1. జంతు ప్రవర్తన గురించి తెలియజేసే శాస్త్రం? 1) ఇకాలజీ 2) ఇథాలజీ 3) ఎండో్రై్కలజీ 4) సారాలజీ 2. టెస్ట్ ట్యూబ్ బేబికి సంబంధించింది? 1) అండం టెస్ట్ ట్యూబ్లో ఫలదీకరణం చెంది గర్భాయంలో అభివృద్ధి చెందుతుంది 2) అండం తల్లి శ -
"పేదలపై భారాన్ని వేసే పన్నులు?"
4 years ago1. స్వాతంత్య్రానంతరం భారతదేశ చరిత్రను ఎక్కువగా ప్రభావితం చేసిన అంశం? 1) హరితవిప్లవం 2) జాతీయ అత్యవసర పరిస్థితి 3) ఆర్థిక సంస్కరణలు 4) పైవన్నీ 2. దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎప్పుడు తలెత్తింది? 1) 1989-90 2) 1990-91 3) 1991-92 4) 1992-93 3. -
"పచ్చబొట్లు వేయడంలో నిష్ణాతులైన గిరిజన తెగ?"
4 years ago1. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లిలో వనదుర్గాదేవికి ప్రతి ఏడాది శివరాత్రి రోజున నిర్వహించే జాతర పేరేమిటి? 1) ఏడుపాయల జాతర 2) నాగోబా జాతర 3) వేలాల జాతర 4) ఇంద్ర జాతర 2. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్ర మండలం ఉ -
"నానో టెక్నాలజీకి సంబంధించిన శాటిలైట్ ఏది?"
4 years agoఇస్రో 2013, నవంబర్ 5న మార్స్ యాత్ర చేపట్టింది. పీఎస్ఎల్వీ-సీ25 రాకెట్ ద్వారా మార్స్ ఆర్బిటార్ మిషన్ (మామ్) అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. ఈ యాత్రకు మంగళ్యాన్ అని పేరు పెట్టింది. మార్స్ స్వరూప, స్వభావ -
"వేద పరిభాషలో ఆదివస దేనిని సూచిస్తుంది?"
4 years agoమలివేద ఆర్యుల ప్రధానవృత్తి వ్యవసాయం. 18 ముఖ్యవృత్తులవారు శ్రేణులుగా ఏర్పడ్డారు. వరిని వర్షాకాలంలో 60 రోజుల్లో పండించేవారు. దీన్ని స్వస్తిక అని అనేవారు. వరినాట్లు వేసి పండించడాన్ని... -
"ఖనిజాలే ఖజానా.."
4 years agoఖనిజాలు అంటే భూపటంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ రసాయన మూలకాలతో సహజసిద్ధంగా ఏర్పడిన ఘనస్థితిలోని అకర్బనిక సమ్మేళనాలే ఖనిజాలు. భౌతిక, రసాయన ధర్మాల ఆధారంగా అగ్రికొలా శాస్త్రజ్ఞుడు... -
"గిరి పుత్రుల సంక్షేమం ఇలా!"
4 years agoభారతీయ సమాజానికి దూరంగా విశిష్టమైన సంస్కృతి, విలక్షణమైన జీవన విధానాన్ని కలిగి ఉన్న గిరిజనులను నిజానికి ఈ దేశ మూలవాసులుగా, నిజమైన భూమి పుత్రులుగా సామాజిక శాస్త్రవేత్తలు పరిగణిస్తారు. భారతీయ సమాజంలో... -
"సలేశ్వర శిలా శాసనాలు ఎక్కడ లభించాయి?"
4 years agoష్ణుకుండులకు, పల్లవులకు మధ్య ఎల్లప్పుడూ యుద్ధాలు జరుగుతుండేవి. పల్లవుల దండయాత్రలను అరికట్టే ఉద్దేశంతో రెండో మాధవవర్మ తన రాజధానిని వేంగి సమీపంలోని దెందులూరు పురానికి మార్చాడు. తన మొదటి రాజధాని అమరపురి
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?










