-
"General Studies | పోటెత్తే అలలు.. ముంచెత్తే కెరటాలు"
3 years agoసునామీలు (Tsunami) ఒకదాని తర్వాత ఒకటి తీరప్రాంతాన్ని ముంచెత్తే ఎత్తైన అలల పరంపరనే సునామీ అంటారు. సునామీ అనేది జపనీస్ పదం. సునామీ అంటే తీర కెరటం అని అర్థం. ‘సు’ అంటే తీరం, ‘నామి’ అంటే కెరటం. దీన్నే హార్బర్ వేవ్ -
"Indian Polity | గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసేందుకు ఎవరి అనుమతి కావాలి?"
3 years agoఫిబ్రవరి 4 తరువాయి 16. భారతదేశంలో రాష్ట్ర గవర్నర్ ఎవరికి బాధ్యత వహిస్తాడు? 1) రాష్ట్ర శాసన వ్యవస్థకు 2) భారత రాష్ట్రపతికి 3) రాష్ట్ర శాసన సభకు 4) మంత్రిమండలికి 17. రాష్ట్రంలో ప్రస్తుతమున్న శాసన పరిషత్తును రద్దు చ -
"Science & Technology | కుంకుమపువ్వులో ఆర్థికంగా ఉపయోగపడే భాగం?"
3 years ago1. వృక్ష, జంతుజీవుల్లో గల వైవిధ్యాన్ని ఏమంటారు? 1) ఫానా 2) ఫ్లోరా 3) బయోటా 4) ఏదీకాదు 2. కింది వాటిలో ఏ జీవుల్లో పత్రహరితం లోపించి, శోషణ ద్వారా ఆహారం సేకరిస్తాయి? 1) బ్యాక్టీరియా 2) శిలీంధ్రాలు 3) శైవలాలు 4) ఆవృత బీజాలు 3. క -
"Telangana History | స్వాతంత్య్ర ప్రియులు ఆధిపత్యంపై ఎక్కు పెట్టిన విల్లులు"
3 years ago19, 20 శతాబ్దాల్లో ఆదివాసీ, గిరిజన ప్రజల జీవితాల్లో వచ్చిన అనూహ్యపరిణామాల్లో భాగంగా నిర్మల్ ప్రాంతంలో గోండు-రోహిల్లాల తిరుగుబాటు వచ్చింది. ఇది స్వాతంత్య్ర సమరంలో అంతర్భాగంగానే బ్రిటిష్వారికి వ్యతిరేకం -
"Current Affairs March 08 | అంతర్జాతీయం"
3 years agoడిజిటల్ అసెట్స్ ఒయాసిస్ రస్ అల్ ఖైమా (ఆర్ఏకే) ప్రభుత్వం ‘ఆర్ఏకే డిజిటల్ అసెట్స్ ఒయాసిస్’ను ఫిబ్రవరి 27న ప్రారంభించింది. ఇది డిజిటల్, వర్చువల్ అసెట్ కంపెనీల కోసం ఏర్పాటు చేసిన ప్రపంచంలోని మొ -
"Current Affairs March 08 | క్రీడలు"
3 years agoమహిళల వరల్డ్ కప్ మహిళల టీ20 ప్రపంచ కప్ విజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. దక్షిణాఫ్రికాతో ఫిబ్రవరి 26న జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 156 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా జట్టు 137 పరుగ -
"March 08 Current Affairs | వార్తల్లో వ్యక్తులు"
3 years agoవార్తల్లో వ్యక్తులు రష్మీ శుక్లా సరిహద్దు భద్రతా దళం సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) నూతన డైరెక్టర్ జనరల్ (డీజీ)గా రష్మీ శుక్లా మార్చి 3న నియమితులయ్యారు. ఈమె 1988 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి. ఆ -
"Current Affairs March 08 | జాతీయం"
3 years agoజాతీయం పొడవైన సైకిల్ రేస్ ఆసియాలోనే అతి పొడవైన సైకిల్ రేస్ కశ్మీర్లో ఫిబ్రవరి 1న ప్రారంభమయ్యింది. ఇది కశ్మీర్ నుంచి కన్యాకుమారి (తమిళనాడు) వరకు 3,655 కి.మీ. సాగుతుంది. ఈ రేసులో పాల్గొంటున్న ఏకైక మహిళ గీత -
"08th March Current Affairs | తెలంగాణ"
3 years agoతెలంగాణ టీ వర్క్స్ దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ప్రొటోటైపింగ్ సెంటర్ (టీ-వర్క్స్)ను హైదరాబాద్లోని రాయదుర్గంలో మార్చి 2న మంత్రి కేటీఆర్, ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్, సీఈవో యంగ్ లియు ప్రారంభించారు. -
"Groups Special | ఎఫ్ఏటీఎఫ్ నుంచి ఏ దేశాన్ని సస్పెండ్ చేశారు?"
3 years ago1. ఓలాఫ్ స్కోల్జ్ ఇటీవల భారత్లో పర్యటించారు. ఆయన ఏ దేశ ప్రభుత్వాధినేత? (3) 1) ఇటలీ 2) ఫ్రాన్స్ 3) జర్మనీ 4) గ్రీక్ వివరణ: జర్మనీ చాన్స్లర్ ఓలాఫ్ స్కోల్జ్ ఫిబ్రవరి 25-26 తేదీల్లో భారత్లో పర్యటించారు. ఆరు సబ్మ
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?










