-
"నక్సల్ ఉద్యమ పర్యవసానాలు"
4 years agoమజుందార్ మరణించిన తర్వాత సీపీఐ (ఎంఎల్)లో వచ్చిన చీలికల్లో ఘోష్ వర్గం మజుందార్ పంథాను విడిచిపెట్టారు. తక్షణ విజయం కంటే దీర్ఘకాలిక పోరాటానికే వీరు అధిక ప్రాధాన్యమిచ్చారు. దీంతో సునీత ఘోష్... -
"తెలుగు సాహిత్య ప్రక్రియలు-నవల"
4 years agoస్త్రీ ప్రేమలో అర్పణ, పురుష ప్రేమలో ఆక్రమణ ప్రధానం అని తెలిపే నవల. చింతామణి పత్రిక బహుమతి పొందిన ‘లక్ష్మీసుందరం’ నవలా రచయిత- ఖండవల్లి రామచంవూదుడు. ఇతను రచించిన మరో నవల ధర్మవతీవిలాసం. -
"అతి వినయం ధూర్త లక్షణం అనే సామెతలో రక్షక తంత్రం ఏది? (tet special)"
4 years agoవ్యక్తులు తమ అవసరాలను సంతృప్తిపర్చుకునే క్రమంలో మానసిక సంఘర్షణలకు గురవుతారు. ఈ సంఘర్షణను పరిష్కరించుకోలేకపోతే అది కుంఠనానికి దారితీస్తుంది. కుంఠనానికి లోనయ్యే వ్యక్తి కనబర్చే మొదటి లక్షణం వ్యాకులత... -
"తెలంగాణ తొలి పాలకులు వీరే!"
4 years agoదక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన తొలి ప్రధాన రాజవంశం శాతవాహనులు. వీరు దక్షిణ భారతదేశంలో మొదట విశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరి పాలనలో సామాజిక, ఆర్థిక సాంస్కృతిక రంగాల్లో ప్రగతి శీలక మార్పులు... -
"ఘియాజుద్దీన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన వ్యవసాయశాఖ?"
4 years agoఇల్టుట్మిష్ కుమార్తె రుక్నుద్దీన్ ఫిరోజ్షా అనంతరం ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళ. ధైర్యసాహసాలుగల మహిళ. పురుషవేషం ధరించి యుద్ధాల్లో పాల్గొన్న రజియా... -
"సైనో టిబెటన్ భాషా సమూహం ఎక్కడ ఉంది?"
4 years agoఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసించేందుకు వెళ్లి గురువు రాడ్క్లిఫ్బ్రౌన్ వద్ద శిష్యరికం చేశారు. ఆ సందర్భంలో రాడ్క్లిఫ్బ్రౌన్ నిర్మితివాదానికి ఇతను ఎంతో ప్రభావితమయ్యారు... -
"నిజాం రాజ్యంలో తెలంగాణ అభ్యుదయం-ప్రముఖుల కృషి"
4 years agoతెలంగాణ చరిత్రలో 20వ శతాబ్దం ప్రథమ పాదం మూఢాచార సంప్రదాయాలతో నిద్రాణంగా ఉన్న జాతిని మేల్కొలిపిన మహానుభావులు ఎందురో ఉన్నారు. ఒకవైపు దేశ స్వాతంత్య్ర పోరాటం నడుస్తూ ఉంటే భారతదేశ గత చరిత్ర వైభవాన్ని పొగుడుత -
"‘దివానె రజాలత్’ అనే మంత్రి నిర్వర్తించే విధులు?"
4 years agoదివానె రజాలత్ ఢిల్లీ సుల్తానుల రాజ్యంలో నాలుగో మంత్రి. మతం, భక్తి, దానధర్మాలు, విద్యావిషయాలు, ఉపకారవేతనాలకు సంబంధించిన వ్యవహారాలు చూసేవాడు. విదేశీ వ్యవహార శాఖ.. -
"తెలుగు సాహిత్య ప్రక్రియలు-నవల"
4 years agoఅంపశయ్య నవలా రచయిత- నవీన్. ఈయన అసలు పేరు దొంగరి మల్లయ్య. వరవర రావు సలహా మేరకు తన పేరును నవీన్గా మార్చుకున్నారు. చైతన్య స్రవంతి శిల్పంలో ప్రభావితమై పలు నవలలు... -
"విపత్తు – నిర్వహణ"
4 years agoమానవ దైనందిన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ అధిక ప్రాణనష్టం, ఆస్తినష్టం కలిగించే వైపరీత్య సంఘటనను ‘విపత్తు’ అంటారు. విపత్తులు సంభవించడానికి భౌగోళిక, వాతావరణం వంటి ప్రత్యేక పరిస్థితులతోపాటు మానవుడి చర్
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?










