ఎంసెట్కు 2.49 లక్షలకుపైగా దరఖాస్తులు
ఆలస్య రుసుముతో జూలై 7 వరకు అవకాశం
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎంసెట్కు ఈ ఏడాది దరఖాస్తులు పెరిగే అవకాశం కనిపిస్తున్నది. గత ఏడాది 2.51 లక్షల దరఖాస్తులు రాగా.. ఈ ఏడాది ఏప్రిల్ 6 నుంచి ఇప్పటివరకు 2,49,708 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రూ.250 నుంచి రూ.5 వేల ఆలస్య రుసుముతో జూలై 7 వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉండటం, బీఎస్సీ నర్సింగ్ సీట్లను సైతం ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తుండటంతో గత ఏడాది కంటే ఈసారి దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
దరఖాస్తుల వివరాలు
విభాగం దరఖాస్తులు
ఇంజినీరింగ్ 1,61,552
అగ్రికల్చర్, ఫార్మసీ, నర్సింగ్ 88,156
మొత్తం 2,49,708
- Tags
- competitive exams
- EM CET
- Inter
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక