ఎడ్సెట్ దరఖాస్తు గడువు పెంపు
టీఎస్ ఎడ్సెట్ దరఖాస్తు గడువును ఈ నెల 22 వరకు పొడిగించారు. బుధవారం దరఖాస్తుకు గడువు ముగిసిపోగా, మళ్లీ పెంచినట్టు ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రామకృష్ణ తెలిపారు. జూలై 1 నుంచి 15 వరకు ఆలస్యరుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 26, 27న ప్రవేశ పరీక్షలుంటాయని వెల్లడించారు.
Previous article
జూన్19న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష
Next article
ఎన్డీఏలో మెరిసిన స్వరూప్రావు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక