మిలిటరీ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తులు
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో (ఆర్ఐఎంసీ) 8వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ తెలిపారు. 2010 జూలై 2 నుంచి 2012 జనవరి 1 లోపు తెలంగాణలో పుట్టిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తులను ఆర్ఐఎంసీ నుంచి పొందవచ్చని, పూరించిన దరఖాస్తులను అక్టోబర్ 10వ తేదీలోగా టీఎస్పీఎస్సీ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. డిసెంబర్ 3న పరీక్ష ఉంటుందని, వివరాలకు www.tspsc.gov.in ను చూడాలని సూచించారు.
Previous article
జేఈఈ మెయిన్-2 వాయిదా
Next article
గ్రూప్ 1 బీసీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






