బాసర ట్రిపుల్ఐటీ రెండో జాబితా విడుదల
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో 2022-23 విద్యా సంవత్సరానికిగాను మొదటి దశ కౌన్సెలింగ్లో గైర్హాజరైన 125 మంది విద్యార్థుల స్థానంలో కొత్తగా ఎంపిక చేసిన విద్యార్థుల జాబితాను ఆదివారం ట్రిపుల్ఐటీ డైరెక్టర్ సతీశ్కుమార్ విడుదల చేశారు. ఈనెల 7న వీరికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. గ్లోబల్ కేటగిరీలో ఇతర రాష్ట్రాల వారికి ఈ నెల 12న కౌన్సెలింగ్ ఉంటుందని, పీహెచ్ విద్యార్థులకు ఈనెల 12న, క్యాప్ కోటా వారికి 13న, స్పోర్ట్ కేటగిరీ వారికి 14న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.
Previous article
16 నుంచి సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షలు
Next article
అత్యధిక నిల్వలు – ఆహార కొరత!
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక