మిలిటరీ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తులు
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో (ఆర్ఐఎంసీ) 8వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ తెలిపారు. 2010 జూలై 2 నుంచి 2012 జనవరి 1 లోపు తెలంగాణలో పుట్టిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తులను ఆర్ఐఎంసీ నుంచి పొందవచ్చని, పూరించిన దరఖాస్తులను అక్టోబర్ 10వ తేదీలోగా టీఎస్పీఎస్సీ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. డిసెంబర్ 3న పరీక్ష ఉంటుందని, వివరాలకు www.tspsc.gov.in ను చూడాలని సూచించారు.
Previous article
జేఈఈ మెయిన్-2 వాయిదా
Next article
గ్రూప్ 1 బీసీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక