ఆర్మీ ర్యాలీ నమోదుకు తుది గడువు సెప్టెంబర్ 3
అగ్నిపథ్ స్కీంలో భాగంగా నిర్వహించనున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ రిజిస్ట్రేషన్కు సెప్టెంబర్ 3న తుది గడువు అని ఆర్మీ ఉన్నతాధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అక్టోబర్ 15 నుంచి 31 వరకు సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఉంటుందని పేర్కొన్నారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్, అగ్నివీర్ స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్మెన్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నట్టు వివరించారు. పదో తరగతి పాసైన వారు ఇందుకు అర్హులని తెలిపారు. అక్టోబర్ 1 నాటికి 23 ఏండ్లు నిండిన వారు www.joinindianarmy.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.
Previous article
పాత కోటాలోనే పీజీ కౌన్సెలింగ్
Next article
ఓపెన్ స్కూళ్లలోనూ క్రెడిట్ ట్రాన్స్ఫర్
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు