పాత కోటాలోనే పీజీ కౌన్సెలింగ్
వచ్చేనెల ఒకటో తేదీ నుంచి మొదలుకానున్న పీజీ వైద్య విద్య 2022 కౌన్సెలింగ్లో పాత కోటానే అమలవుతుందని నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్పష్టంచేసింది. ఆలిండియా కోటా కింద సెంట్రల్, డీమ్డ్ వర్సిటీల్లో 100 శాతం, ఇతర వర్సిటీల పరిధిలో 50 శాతం అమలు చేయనున్నట్టు వెల్లడించింది. కొవిడ్ సందర్భంగా కాలేజీల గుర్తింపు, కోర్సుల రెన్యూవల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఆయా కాలేజీలకు 2022 అడ్మిషన్ల వరకు గుర్తింపును పొడిగించినట్టు గుర్తుచేసింది. ప్రత్యేక సందర్భాల్లో కాలేజీ గుర్తింపు లేదా కోర్సులను రద్దు చేసినవాటికి మాత్రం ఇది వర్తించదని తెలిపింది. నూతన కాలేజీలు, కోర్సుల కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నది.
Previous article
బోధ్ గయాలోని ఐఐఎంలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
Next article
ఆర్మీ ర్యాలీ నమోదుకు తుది గడువు సెప్టెంబర్ 3
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?