ప్రారంభమైన పీజీఈసెట్
– హాజరుకానున్న 14వేలకుపైగా అభ్యర్థులు
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. 2 నుంచి 5 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు కన్వీనర్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Previous article
ఎస్సై ప్రిలిమ్స్కు ముమ్మర ఏర్పాట్లు
Next article
రెండు క్యాటగిరీల నుంచి ఓయూ పీహెచ్డీ ప్రవేశాలు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక