Nagarjuna Sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టు
-దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రారంభించిన భారీ నీటిపారుదల ప్రాజెక్టుల్లో నాగార్జున సాగర్ ఆనకట్ట అతిముఖ్యమైనది.
-నాగార్జున సాగర్ ఆనకట్టను కృష్ణానదిపై తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాల మధ్య నిర్మించారు.
-ఈ ప్రాజెక్టు నిర్మాణం 1955, డిసెంబర్ 10న ప్రారంభమైంది.
-1967లో ప్రాజెక్టు పూర్తయింది.
-దీని నిర్మాణ వ్యయం – రూ. 132.32 కోట్లు
-దీని ఎత్తు – 124 మీటర్లు (407 అడుగులు)
-పొడవు 1,550 మీటర్లు (5,085 అడుగులు)
-డ్యామ్ పూర్తి సామర్థ్యం – 408 టీఎంసీ అడుగులు
-ఆయకట్టు – 4,410, 280 ఎకరాలు
-పరీవాహక ప్రాంత విస్తీర్ణం- 215,000 చదరపు కిలోమీటర్లు.
-విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం- 816 మెగావాట్లు.
-ఈ ప్రాజెక్టు కింది ప్రధానంగా లబ్దిపొందే జిల్లాలు తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి.
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?