శాతవాహనుల కాలం నాటి నౌకాకేంద్రాలు పశ్చిమతీరంలో
– బారుగజ: బ్రోచ్ లేదా బారుకచ్చ (గుజరాత్)
– కళ్యాణి – కర్ణాటక
– సోపార – కర్ణాటక. ఇది పశ్చిమతీరంలో అత్యంత ప్రాచీనమైనది
– భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనది లోథాల్ ఓడరేవు. ఇది గుజరాత్లోని భోగవా నదీ తీరంలో ఉంది.
తూర్పు తీరంలోగల నౌకాకేంద్రాలు:
– కోరంగి (తూర్పుగోదావరి) ఇది ప్రాచీనమైన నౌకాకేంద్రం
– మచిలీపట్నం – కృష్ణా జిల్లాలో ఉంది. ఇది భారత్లో బ్రిటీష్ వారి మొదటి వ్యాపార కేంద్రం. 1611లో ఇక్కడ స్థాపించారు.
Previous article
6 సూత్రాల పథకంలోని అంశాలు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?