జాతీయ గీతం – విశేషాలు
జనగణమనను జాతీయగీతంగా జనవరి 24, 1950న భారతరాజ్యాంగం ఆమోదించింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో ఈ గీతాన్ని 5 చరణాల్లో రాయగా అందులో మొదటి చరణం (8 లైన్లు) మాత్రమే స్వీకరించారు. ఈ గీతాన్ని 1911, డిసెంబర్ 27న కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసా రిగా ఆలపించారు. మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో ఆంగ్లంలో కూడా ఠాగూర్చే అనువదించ బడింది. జాతీయగీతాన్ని పూర్తిగా ఆలపించడానికి 52 సెకండ్లు, సంక్షిప్తంగా అయితే 20 సెకన్లు సమయం పడుతుంది.
Previous article
జాతీయ- అంతర్జాతీయ వైద్య విద్యా విధానాలు
Next article
కణంలో వంటిల్లు – హరితరేణువు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?