జాతీయ గీతం – విశేషాలు

జనగణమనను జాతీయగీతంగా జనవరి 24, 1950న భారతరాజ్యాంగం ఆమోదించింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో ఈ గీతాన్ని 5 చరణాల్లో రాయగా అందులో మొదటి చరణం (8 లైన్లు) మాత్రమే స్వీకరించారు. ఈ గీతాన్ని 1911, డిసెంబర్ 27న కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసా రిగా ఆలపించారు. మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో ఆంగ్లంలో కూడా ఠాగూర్చే అనువదించ బడింది. జాతీయగీతాన్ని పూర్తిగా ఆలపించడానికి 52 సెకండ్లు, సంక్షిప్తంగా అయితే 20 సెకన్లు సమయం పడుతుంది.
Previous article
జాతీయ- అంతర్జాతీయ వైద్య విద్యా విధానాలు
Next article
కణంలో వంటిల్లు – హరితరేణువు
RELATED ARTICLES
-
Telangana History | తెలంగాణ ప్రాంతీయ మండలిని రద్దు చేసిన సంవత్సరం?
-
PHYSICS Groups Special | విశ్వవ్యాప్తం.. దృష్టి శక్తి స్వరూపం
-
Geography Groups Special | ‘రెడ్ డేటా బుక్’లో వేటి జాబితా ఉంటుంది?
-
Physics Groups Special | సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో కనిపించే సూర్యభాగం?
-
Indian History | ‘భిల్ సేవా మండల్’ సంస్థను స్థాపించింది ఎవరు?
-
Indian Geography Group-1 Special | జెట్ స్ట్రీమ్స్ – వర్షపాత విస్తరణ – బృహత్ మైదానాలు
Latest Updates
Indian History | బల్వంతరాయ్ మెహతా కమిటీని ఎప్పుడు నియమించారు?
CPRI Recruitment | సీపీఆర్ఐలో 99 ఇంజినీరింగ్ పోస్టులు
INCOIS Recruitment | ఇన్కాయిస్లో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు
Power Grid Recruitment | పవర్ గ్రిడ్ లో 138 ఇంజినీరింగ్ ఉద్యోగాలు
ICMR-NIRTH Recruitment | ఎన్ఐఆర్టీహెచ్ జబల్పూర్లో ఉద్యోగాలు
NIEPID Recruitment | ఎన్ఐఈపీఐడీలో 39 పోస్టులు
DPH&FW, Nagarkurnool | నాగర్కర్నూలు జిల్లాలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు
TSNPDCL Recruitment | టీఎస్ఎన్పీడీసీఎల్లో 100 ఉద్యోగాలు
UPSC Recruitment 2023 | యూపీఎస్సీలో 69 ఇంజనీరింగ్ పోస్టులు
Current Affairs March 31 | చీతాల రక్షణ.. ఏనుగుల బాధ్యత