నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ
ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం 2003లో ఏర్పాటుచేసింది.
-బయోడైవర్సిటీ చట్టం 2002 ఆధారంగా ఈ సంస్థ ఏర్పడింది.
-దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది.
-ఈ చట్టం ప్రధాన లక్ష్యం ప్రకృతి వనరుల సుస్థిర వినియోగం, వనరులు, జీవ వైవిధ్య సాంకేతికతను నిజాయితీతో సమానంగా పంపిణీ చేయటం.
-నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ నిర్మాణం మూడు అంచెలుగా ఉంటుంది.
-బయోడైవర్సిటీ చట్టం-2002ను అమలుచేయటంలో ఈ సంస్థ స్వయంప్రతిపత్తితో పనిచేస్తుంది. జీవ వైవిధ్యానికి సంబంధించి దేశం నలుమూలల ఉన్న స్థానిక మానవ జాతులు తరతరాలుగా కాపాడుకొంటూ వస్తున్న మేధో సంపదను గౌరవించి, కాపాడటం ఈ సంస్థ విధుల్లో ఒకటి.
-జీవ వైవిధ్య సంరక్షులుగా ఉన్న స్థానిక జాతులకు, ప్రకృతి వనరుల వినియోగదారులకు మధ్య వనరులను సమానంగా పంపిణీ జరిగేటట్లు ఈ అథారిటీ పర్యవేక్షణ చేస్తుంది.
-అంతరించే దశలో ఉన్న జీవజాతులను రక్షించటం, జీవ వైవిధ్య పరిరక్షణలో రాష్ర్టాల సంస్థలను భాగస్వాములను చేస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?