గురుకులాల్లో తాత్కాలిక టీచర్ పోస్టులు
రాష్ట్రంలోని కింది గురుకులాల్లో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ప్రకటన విడుదల చేసింది.
– మొత్తం ఖాళీలు: 42
-పోస్టులు: టీజీటీ, ఎస్జీబీటీ, పీఈటీ, వార్డెన్
-ఖాళీలు ఉన్న ప్రదేశాలు: కరీంనగర్, మహబూబ్నగర్, మిర్యాలగూడ, రంగారెడ్డి, హైదరాబాద్లోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు.
-దరఖాస్తు: ఈ-మెయిల్ ద్వారా
-చివరితేదీ: జూలై 14
-వెబ్సైట్: https://wdsc.telangana.gov.in
Previous article
ఫ్యాక్ట్ లో 137 ఖాళీలు
Next article
ఇంటర్ సెకండియర్ ఇంగ్లిష్ సిలబస్ మార్పు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు