ఇంటర్ సెకండియర్ ఇంగ్లిష్ సిలబస్ మార్పు
– కొత్త పుస్తకాలను విడుదలచేసిన విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
ఇంటర్మీడియట్ సెకండియర్ ఇంగ్లిష్ సిల బస్లో మార్పులు చేశారు. ఈ ఏడాది నుంచే కొత్త సిల బస్తో
ఇంగ్లిష్ పుస్తకాలను ముద్రించారు. త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి. తన కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కొత్త ఇంగ్లిష్ పుస్తకాలను గురువారం విడుదల చేశారు. ఇంటర్ సెకండియర్ ఇంగ్లిష్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మాత్రం పాత సిలబస్ ప్రకారమే పరీక్ష నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ పాల్గొన్నారు.
Previous article
గురుకులాల్లో తాత్కాలిక టీచర్ పోస్టులు
Next article
ఎస్సీ యువతకు పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?