డిగ్రీ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ల భర్తీ
– ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
2022-23 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థులకు పీజీలో కనీసం 55 శాతం, ఎస్టీ, ఎస్టీ వారైతే 50 శాతం మార్కులు ఉండాలని తెలిపింది. ప్రతిఒక్కరూ రోజుకు 4 గంటలు, నెలకు 72 గంటల పాటు పనిచేయాలని సూచించింది. గెస్ట్ లెక్చరర్లను నిపుణుల కమిటీ ఎంపిక చేస్తుందని పేర్కొన్నది.
Previous article
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గేట్
Next article
24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు