న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 193 ఉద్యోగాలు
నర్స్, ఫాథాలజీ, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టు, స్టయిఫండరీ ట్రేయినీ తదితర పోస్టుల భర్తీకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCIL) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతకు సంబంధించిన వివరాలు అభ్యర్థులు వెబ్సైట్లో చుడవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ లో ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 28వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 193 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ఆన్లైన్ టెస్టు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 193
పోస్టులు : నర్స్, ఫాథాలజీ, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టు, స్టయిఫండరీ ట్రేయినీ
అర్హతలు: అభ్యర్థులు వెబ్సైట్లో చుడవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఫిబ్రవరి 28
వెబ్సైట్ : https://www.npcil.nic.in
Previous article
రైట్స్ లిమిటెడ్లో.. 10 ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్
Next article
శుద్ధి యంత్రం.. జ్ఞప్తి కేంద్రం
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు