ఆగస్టు 14 నుంచి విశాఖలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
ఏపీలోని విశాఖ జిల్లాలో ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో ఆగస్టు 14 నుంచి 31వరకు ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తున్నట్టు రక్షణ శాఖ వెల్లడించింది. ర్యాలీలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 30లోపు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రక్షణశాఖ అధికారులు కోరారు. సందేహలుంటే 0891-2756959, 0891-2754680ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Previous article
పరీక్షకు రెండ్రోజుల ముందు వరకు ఎస్సెస్సీ ఫీజు
Next article
ఆర్ట్స్ కాలేజీలో బీఏ ఆనర్స్ సోషియాలజీ కోర్సు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు