పరీక్షకు రెండ్రోజుల ముందు వరకు ఎస్సెస్సీ ఫీజు
ఎస్సెస్సీ అడ్వాన్స్ సప్లిమెంటరీకి హాజరయ్యే విద్యార్థుల నుంచి ఫీజును పరీక్షలకు రెండు రోజుల ముందు వరకు స్వీకరిస్తామని అధికారులు వెల్లడించారు. విద్యార్థి ఏ పేపర్ రాయదలుచుకున్నా ఆ పరీక్షకు రెండు రోజుల ముందు వరకు రూ.50 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానుండగా, ఈ నెల 18 వరకు స్కూళ్లల్లో ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. రూ.50 ఆలస్య రుసుముతో రెండు రోజులు ముందు వరకు చెల్లించే అవకాశం ఇచ్చారు.
Previous article
నైపర్లో 21 ఉద్యోగాలకు నోటిఫికేషన్
Next article
ఆగస్టు 14 నుంచి విశాఖలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?