త్వరలో ఏఈ నోటిఫికేషన్
– వివిధ శాఖల్లో ఖాళీలకు ఆర్థిక శాఖ క్లియరెన్స్
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను టీఎస్పీఎస్సీ మరింత వేగవంతం చేస్తున్నది. ఇప్పటికే 46,988 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. గ్రూప్-1, పోలీస్, విద్యుత్తు శాఖలకు సంబంధించి నోటిఫికేషన్లు వచ్చేశాయి. తాజాగా మున్సిపల్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల్లోని ఏఈ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మున్సిపల్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ఉన్నతాధికారులతో టీఎస్పీఎస్సీ సభ్యులు సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆయా శాఖల్లోని ఖాళీల వివరాలు సేకరించారు. ఈ పోస్టులన్నీ ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే 15 రోజుల్లోనే నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నారు.
Previous article
గైర్హాజరైన వారు మళ్లీ పరీక్షలు రాయొచ్చు
Next article
మరో 532 టీచర్ల పరస్పర బదిలీలు
RELATED ARTICLES
Latest Updates
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక