గైర్హాజరైన వారు మళ్లీ పరీక్షలు రాయొచ్చు
ఇంటర్లో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్స్కు గతంలో గైర్హాజరైనవారు ఇప్పుడు రాయొచ్చని ఇంటర్బోర్డు అధికారులు తెలిపారు. ఈ నెల 22న ఎథిక్స్, 23న ఎన్విరాన్మెంటల్ పరీక్షలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ పరీక్షలు రాయని విద్యార్థులు ఫెయిలైనట్టేనని పేర్కొన్నారు.
Previous article
18 నుంచి వెబ్సైట్లో ఐసెట్ హాల్టికెట్లు
Next article
త్వరలో ఏఈ నోటిఫికేషన్
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






