గైర్హాజరైన వారు మళ్లీ పరీక్షలు రాయొచ్చు
![](https://s3.ap-south-1.amazonaws.com/media.nipuna.com/wp-content/uploads/2022/07/INTER-1.jpg)
ఇంటర్లో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్స్కు గతంలో గైర్హాజరైనవారు ఇప్పుడు రాయొచ్చని ఇంటర్బోర్డు అధికారులు తెలిపారు. ఈ నెల 22న ఎథిక్స్, 23న ఎన్విరాన్మెంటల్ పరీక్షలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ పరీక్షలు రాయని విద్యార్థులు ఫెయిలైనట్టేనని పేర్కొన్నారు.
Previous article
18 నుంచి వెబ్సైట్లో ఐసెట్ హాల్టికెట్లు
Next article
త్వరలో ఏఈ నోటిఫికేషన్
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు