24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
– జూలై 29 నుంచి దరఖాస్తుల స్వీకరణ
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 29 నుంచి ఆగస్టు 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు www.tspsc.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. కాగా, ఇప్పటికే పోలీస్, ఫారెస్ట్, ఫైర్, జైళ్లు, రవాణా, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక సంక్షేమం, విద్య, వైద్యారోగ్య శాఖలతోపాటు ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Previous article
డిగ్రీ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ల భర్తీ
Next article
నోబుల్ పీపుల్ – నోబెల్ విన్నర్స్
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు