-
"కాకతీయుల సాంఘిక పరిస్థితులు.."
4 years agoతెలంగాణ కేంద్రంగా దక్కన్ ప్రాంతాన్నంతా పాలించిన రాజవంశాల్లో కాకతీయ వంశం ప్రధానమైనది. కాకతీయుల పాలనలో యావత్ తెలుగు నేల సర్వతోముఖాభివృద్ధి చెందింది. సాంస్కృతికంగా, ఆర్థికంగా, పరిపాలనాపరంగా కాకతీయులు వా -
"ఏడో నిజాం- పరిపాలనాసంస్కరణలు"
4 years agoక్రీ.శ. 1911లో తన తండ్రి మీర్ మహబూబ్ అలీఖాన్ మరణానంతరం సింహాసనాన్ని అధిష్టించాడు. అసఫ్జాహీ వంశపాలకుల్లో చివరి పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఇతన్నే ఏడో నిజాం అంటారు. తన తొలి సంవత్సరాల పాలనాకాలంలో అనేక సంస్క -
"ప్రాంతీయ అసమానతలు- పరిణామాలు"
4 years agoమన దేశంలో కొన్ని రాష్ర్టాలు అభివృద్ధి చెందితే మరికొన్ని వెనకబడి వున్నాయి. ఒకే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది మరికొన్ని వెనకబడి ఉన్నాయి. భారతదేశ అభివృద్ధి సమైక్యతకు మూలాధారం సంతులిత ప్రాంత -
"తెలంగాణలో18వ శతాబ్దపు సాహితీవేత్తలు"
4 years agoవారణాసి రామయ్య (క్రీ.శ. 1870 ప్రాంతం): సికింద్రాబాద్ నివాసి. కొండా వెంకటరెడ్డి ఆస్థాన కవి. ఇతడి రచనలు శ్రీరామాచల పూర్ణబోధ, దత్తాత్రేయ పంచవింశతి, శ్రీరామ మానసిక పూజ, బమ్మెర పోతరాజు విజయం, అచల హరిశ్చంద్రోపాఖ్యాన -
"తెలంగాణ చారిత్రక నేపథ్యం పాలించిన వంశాలు"
4 years agoకుతుబ్షాహీల పాలకుడైన మహమ్మద్ కులీ కుతుబ్షా కాలంలో భాగ్యనగరం నిర్మించిచారు. మహమ్మద్ కులీకుతుబ్షా ప్రియురాలే భాగమతి. ఈమె పేరుతో వెలసినదే భాగ్యనగరం. ఈ నగర ఆవిర్భావానికి ప్రేమకథే స్ఫూర్తినిచ్చింది. అంద -
"బిరబిరా కృష్ణమ్మ తరలిపోయిన కథ.."
4 years agoకృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు కబ్జా కథ చదివాం! ఆ కబ్జా నేపథ్యంలో శ్రీశైలానికి ఇవతలివైపున తెలంగాణలో తలెత్తిన మహా మానవ సంక్షోభానికి మచ్చుతునకలివి! గండికొట్టుకుని మరీ తరలించుకుపోయిన నీటితో -
"పారిశ్రామిక విధాన తీర్మానాలు.."
4 years agoఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో లభించే వనరులను అభిలషనీయంగా ఉపయోగించుకోవాలి. నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అందుకు ఉత్పత్తి ప్రక్రియలో ప్రభుత్వ, ప -
"ఆవరణ వ్యవస్థలు – జీవ అనుకూలనాలు.."
4 years agoవివిధ పరిస్థితుల్లో జీవించే జీవులు కొంత కాలం తర్వాత వాటికి అవే లేదా ఆ పరిస్థితులకు తగినట్లుగా అభివృద్ధి చెందుతాయి. వాటినే జీవ అనుకూలనాలు అంటారు. అనుకూలనాలు ఒక జనాభాలో కనిపించే సాధారణ లక్షణాలు. ఎందుకంటే... -
"ఆధునిక యుగ కవుల సాహిత్య సేవలు"
4 years agoలోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ గురించి కాళోజీ పుటుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అన్న కవితా పంక్తులు, అన్యభాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అనే కవితా పంక్తులు ప్రసిద్ధిగాంచా -
"నిజాం పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు"
4 years agoమొదటి సాలార్జంగ్ పాలనాకాలం నుంచి ప్రభుత్వం ప్రత్యక్ష పాలనలో 60 శాతం భూములుండేవి. వీటినే దివానీభూములు (ఖల్సాభూములు) అనేవారు. 10 శాతం భూములు సర్ఫేఖాస్ భూములు. ఈ భూము లు నిజాం రాచకుటుంబ ఖర్చుల కోసం కేటాయించబడ
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?










