-
"జీఎస్టీ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రం ఏది?"
4 years ago1. స్విట్జర్లాండ్లోని దావోస్ లో జరిగిన 47వ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా విడుదల చేసిన నివేదికల్లో భారత్కు సంబంధించిన అంశాల్లో సరైనవి ఏవి? 1. సమ్మిళిత వృద్ధి, అభివృద్ధి నివేదిక -2017 ప్రకారం.. సమ్మిళిత వ -
"జాతీయ చిహ్నాలు-విశేషాలు"
4 years agoరాట్నంతోగల మూడు రంగుల త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. ఈ జెండాను 1931లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో జాతీయ నాయకులకు చూపించగా వారు ఆమోదించారు... -
"get basics right in prep (TSLPRB)"
4 years agoపెద్ద సంఖ్యలో పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తుండటంతో ఎందరో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. పోలీసు ఉద్యోగాలను సాధించేందుకు పోటీపడుతున్న అభ్యర్థుల కోసం ‘నిపుణ’ మెటీరియల్ అం -
"భారత ఆర్థిక వ్యవస్థ – ప్రణాళికలు – నీతి ఆయోగ్"
4 years agoనిర్ణీత కాలంలో, నిర్ణీత లక్ష్యాలను ఒక ప్రాధాన్యతా క్రమంలో, ఒక వ్యూహం ప్రకారం సాధించడానికి రూపకల్పన చేసిన పథకాన్నే ప్రణాళిక అంటారు. లభ్యమయ్యే వనరులను సమర్థవంతంగా ఉద్దేశపూర్వకంగా కేటాయించి, నిర్దిష్ట లక -
"వాయువుల్లో వ్యాపనరేటు అధికంగా ఉండటానికి కారణం? (TS TET and TSLPRB)"
4 years agoఫ్రిజ్ నుంచి బయటకు తీసి ఉంచిన వివిధ రకాల పండ్లతో పొల్చినట్లయితే పుచ్చకాయ ఎక్కువ సమయం చల్లదనం నిలిపి ఉంచుతుంది. పుచ్చకాయలో అధికంగా నీరు ఉంటుంది. నీటి విశిష్టోష్ణం విలువ ఎక్కువ. -
"ప్రిలిమ్స్ యాక్షన్ ప్లాన్ @ 25 రోజులు"
4 years agoప్రిలిమ్స్ కోసమే కాకుండా మెయిన్స్ తరహాలో ప్రిపేర్ అవ్వాలి. ప్రిలిమ్స్ పరీక్ష ప్రిపరేషన్ సమయంలోనే మెయిన్స్, ఇంటర్వ్యూకి కూడా ప్రిపేర్ అవడమే ఇంటిగ్రేటెట్ ప్లాన్. దీన్నే త్రిముఖ వ్యూహం... -
"జంతుహింస నిషేధం చట్టాలు ఏం చెప్తున్నాయి!"
4 years agoజంతుహింసను నిరోధించేందుకు 1960లో భారత ప్రభుత్వం అత్యంత కఠినమైన చట్టం చేసింది. పీసీఏ చట్టం 1960గా పిలుస్తున్న ఈ చట్టం ప్రకారం జంతువులు, వన్యప్రాణులను హింసించడం, చంపడం నేరం. -
"తెలంగాణలో అడుగడుగునా అద్భుత శాసనాలు"
4 years agoవరంగల్ జిల్లా మానుకోట (ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా) తాలూఖా కొరవి (గొఱవి) శాసనం తెలంగాణ చరిత్రలో గొప్పది. ఝరాసంగం, మర్పడగ (నాటి మరకత మణిపురం) ఇతర ప్రాంతాల్లో కళ్యాణి చాళుక్యరాజు రెండో అహవమల్ల వేయించిన శిలాశ -
"పేదరిక అంచనా ఎందుకు..? ఎలా!"
4 years agoపేదరికం కేవలం ఆర్థిక సమస్యగా కాకుండా సాంఘిక సమస్యగా చూసినప్పుడు మనం పేదరికాన్ని సరిగా అర్థం చేసుకోగలం. దేశంలో ప్రతి ఐదేండ్లకోసారి పేదరికాన్ని అంచనావేస్తారు. పేదరికాన్ని అంచనావేయడానికి వివిధ సందర్భాల -
"నహపాణుని వెండినాణేన్ని తనపేర పునర్ముద్రించిన రాజు?"
4 years agoరెండో శాతకర్ణి తర్వాత వరుసగా లంబోదరుడు, అపేలకుడు, మేఘస్వాతి, స్వాతి, స్కంద స్వాతి, మృగేంద్ర స్వాతికర్ణి, కుంతల శాతకర్ణి మొదలైన రాజులు పరి పాలించారు. వీరిలో చెప్పుకోదగ్గ రాజు కుంతల శాతకర్ణి మాత్రమే.
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?










