రైతులకు కష్టాలు పోతాయి

- టీఎస్టీఎస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు
సీఎం కేసీఆర్ సత్తా ఉన్న నాయకుడు. అపారమైన రాజకీయ అనుభవం ఆయన సొంతం. ఎనిమిదేండ్లలోనే రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకువచ్చి దేశంలోని ఇతర రాష్ర్టాలకు మోడల్గా నిలిపారు. సంపదను సృష్టించడం, తిరిగి ఆ సంపదను ప్రజలకు పంచడంతోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇలాంటి లీడర్ జాతీయ రాజకీయాల్లో ఉంటే దేశం ప్రగతి పథంలో దూసుకెళ్తుంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రెండు దశాబ్దాల పాటు వెన్నంటే ఉండడం, దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ అడుగు పెడుతున్న వేళ ఈ చారిత్రక ఘట్టంలో నేను ఒక సైనికుడిగా ఉండడాన్ని గర్విస్తున్నా. జాతీయ రాజకీయాల్లోకి రాకముందే రైతులను ముంచే నల్లచట్టాలపై ఢిల్లీ కేంద్రంగా నిరసన తెలిపి దేశవ్యాప్తంగా రైతంగానికి తోడుగా నిలిచారు. రైతుల గురించి నిరంతరం ఆలోచించే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతల కష్టాలు దూరమవుతాయని గట్టిగా నమ్ముతున్నాము. కేసీఆర్ దేశ్కీ నేతగా మారితేనే బాగుంటుంది.
RELATED ARTICLES
Latest Updates
రాష్ట్ర ప్రభుత్వానికి ‘కామధేనువు’గా ఏ పన్నును పిలుస్తారు?
జల్లికట్టు వేడుకలను ఏ గ్రామంలో నిర్వహించారు?
సముద్రపు చుంచెలుకలు.. యాపిల్ నత్తలు
‘ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్’ అనే గ్రంథాన్ని రాసినవారు?
Write GRE to fly abroad
ఒకట్ల స్థానంలో ఏడు ఉన్న వందలోపు ప్రధాన సంఖ్యలు ?
క్లోనింగ్ ద్వారా రూపొందించిన మొదటి పాష్మీనా జాతి మేక?
జీవిత బీమా – భవిష్యత్తుకు ధీమా
శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ప్రారంభించి ఎన్నేండ్లు పూర్తయ్యింది?
చిత్తడి నేలలను ఏ చర్యలతో కోల్పోతున్నాం?