-వాల్మీకి అంబేద్కర్ అవాస్ యోజన (వాంబే)
-ఈ పథకాన్ని 2001, ఆగస్టు 15న ప్రారంభించారు. పట్టణాల్లోని మురికివాడల్లో బీపీఎల్ కుటుంబాల కోసం, నివాసాలు లేని పేదల కోసం దీన్ని ప్రారంభించారు. ఈ పథకం అర్బన్ డెవపల్మెంట్ శాఖ పరిధిలోనిది.
-మురికివాడల్లో నివసించే ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణ పరిస్థితుల్లో నివాసాల ఏర్పాటు ఈ పథక ప్రధాన లక్ష్యం.
-ఈ పథకం కింద కేంద్రం 50 శాతం సబ్సిడీని, మిగిలిన 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తాయి.
-అందరికి ఇండ్లు (షెల్టర్ ఫర్ ఆల్) అనే నినాదంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
-దీనిలో భాగంగా మురికివాడల్లో నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద టాయిలెట్లను ఏర్పాటు కూడా చేస్తారు.
-ఈ పథకంలో లబ్ధిదారులుగా ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, వెనుకబడిన తరగతులకు 30 శాతం, ఇతర వెనుకబడినవర్గాలకు 15 శాతం, పీహెచ్సీలకు 15 శాతం కేటాయిస్తారు.
-వాంబే కింద గరిష్టంగా రూ. 40 వేలతో నిర్మాణాన్ని చేపట్టాలి. దీనిలోనే శానిటరీ టాయిలెట్ కూడా రావాలి. పది లక్షల జనాభా దాటిన పట్టణాల్లో దీనికోసం రూ. 50 వేలు కేటాయిస్తారు.
-ఈ పథకానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ను తయారుచేయడానికి కేంద్రం స్టేట్ అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎస్యూడీఏ)ని భాగస్వామ్యం చేసింది.
Did you know ..! ఇది తెలుసా..!
Previous article
Sociology | హిందూ సామాజిక వ్యవస్థకు బలమైన పునాది?
RELATED ARTICLES
Latest Updates
మెదడు, శరీరభాగాలకు మధ్య సంధాన కర్తగా పనిచేసేది?
10th Telugu Model Paper | పదో తరగతి తెలుగు మోడల్ పేపర్
ప్రపంచ శాకాహార దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు?
IDBI JAM Recruitment | డిగ్రీ అర్హతతో.. ఐడీబీఐ బ్యాంకులో 500 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
Union Bank Recruitment | యూనియన్ బ్యాంకులో 606 పోస్టులు
PNB Recruitment | పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 1025 పోస్టులు
IIT Tirupati Recruitment | తిరుపతి ఐఐటీలో ప్రొఫెసర్ పోస్టులు
PMBI Recruitment | పీఎంబీఐలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
NALCO Recruitment | నాల్కోలో జూనియర్ ఫోర్మెన్ పోస్టులు
TMREIS Adissions | మైనారిటీ స్కూల్స్లో ప్రవేశాలు