-వాల్మీకి అంబేద్కర్ అవాస్ యోజన (వాంబే)
-ఈ పథకాన్ని 2001, ఆగస్టు 15న ప్రారంభించారు. పట్టణాల్లోని మురికివాడల్లో బీపీఎల్ కుటుంబాల కోసం, నివాసాలు లేని పేదల కోసం దీన్ని ప్రారంభించారు. ఈ పథకం అర్బన్ డెవపల్మెంట్ శాఖ పరిధిలోనిది.
-మురికివాడల్లో నివసించే ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణ పరిస్థితుల్లో నివాసాల ఏర్పాటు ఈ పథక ప్రధాన లక్ష్యం.
-ఈ పథకం కింద కేంద్రం 50 శాతం సబ్సిడీని, మిగిలిన 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తాయి.
-అందరికి ఇండ్లు (షెల్టర్ ఫర్ ఆల్) అనే నినాదంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
-దీనిలో భాగంగా మురికివాడల్లో నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద టాయిలెట్లను ఏర్పాటు కూడా చేస్తారు.
-ఈ పథకంలో లబ్ధిదారులుగా ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, వెనుకబడిన తరగతులకు 30 శాతం, ఇతర వెనుకబడినవర్గాలకు 15 శాతం, పీహెచ్సీలకు 15 శాతం కేటాయిస్తారు.
-వాంబే కింద గరిష్టంగా రూ. 40 వేలతో నిర్మాణాన్ని చేపట్టాలి. దీనిలోనే శానిటరీ టాయిలెట్ కూడా రావాలి. పది లక్షల జనాభా దాటిన పట్టణాల్లో దీనికోసం రూ. 50 వేలు కేటాయిస్తారు.
-ఈ పథకానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ను తయారుచేయడానికి కేంద్రం స్టేట్ అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎస్యూడీఏ)ని భాగస్వామ్యం చేసింది.
Did you know ..! ఇది తెలుసా..!

Previous article
Sociology | హిందూ సామాజిక వ్యవస్థకు బలమైన పునాది?
Latest Updates
‘ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్’ అనే గ్రంథాన్ని రాసినవారు?
ఒకట్ల స్థానంలో ఏడు ఉన్న వందలోపు ప్రధాన సంఖ్యలు ?
After 10th What Next: మీ పిల్లలు ఇంటర్లో చేరుతున్నారా?.. అయితే ఈ వీడియో చూడండి
పొన్నెగంటి తెలగనాచార్యుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు?
‘అనుపమ్’ సూపర్ కంప్యూటర్ను అభివృద్ధి చేసిందెవరు?
ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్, బెంగళూరు
ఉర్దూ చాజర్గా కీర్తించిన కుతుబ్షాహీ పాలకుడు ఎవరు?
వినూత్న ఆలోచనలు.. సంయుక్త వ్యూహాలు గ్లోబల్ సౌత్ సమ్మిట్
ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించిన హక్కు ఏది?