నేటి నుంచి బీఎస్సీ నర్సింగ్ వెబ్ కౌన్సెలింగ్
హైదరాబాద్: బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఎంఎల్టీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుదివిడత కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆదివారం నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. తుది మెరిట్ జాబితాలోని అభ్యర్థులు కోర్సు, కళాశాలవారీగా ప్రాధాన్యతా క్రమంలో ఈ నెల 23వ తేదీ రాత్రి 7 గంటలలోపు ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నది. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ చూడాలని సూచించింది.
Previous article
మొబైల్ హార్డ్వేర్ ఇంజినీరింగ్లో ఉచిత శిక్షణ
Next article
డీడీఎంఎస్లో సర్టిఫికెట్ కోర్సులు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?