20 నుంచి బీసీ ఓవర్సీస్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
మహాత్మా జ్యోతిబాపూలే బీసీ విదేశీ విద్యానిధి పథకంలో ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈ నెల 20 నుంచి మొదలవుతుందని బీసీ వెల్ఫేర్ కమిషనర్, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం తెలిపారు. <https://telanganaepass. cgg.gov.in> వెబ్సైట్లో పెట్టిన వివరాల ప్రకారం అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్ల తో హాజరు కావాలని సూచించారు. మొత్తం 571 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 438 మంది బీసీలు, 133 మంది ఈబీసీలు ఉన్నారని తెలిపారు.
Previous article
సింగరేణిలో 177 పోస్టులకు నోటిఫికేషన్
Next article
వేదా సొసైటీతో జేఎన్టీయూహెచ్ ఒప్పందం
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?