జేఎన్టీయూలో మూడేండ్ల డిగ్రీ కోర్సు
జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) తాజాగా ఈ విద్యాసంవత్సరం నుంచి మూడేండ్ల డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) ఇన్ డాటా అనలిటిక్స్ కోర్సును వర్సిటీ అందుబాటులోకి తెచ్చింది. ఈ కోర్సులో 60 సీట్లను దోస్త్ ద్వారా భర్తీచేస్తారు. ఈ కోర్సు ఫీజు రూ.లక్షగా నిర్ణయించారు. డిపార్ట్మెంట్లు కోరుకొంటే మూడేండ్ల డిగ్రీ కోర్సులకు సైతం దశలవారీగా అనుమతిస్తామని వర్సిటీకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.
- Tags
- BBA
- JNTU
- Three years degree
Previous article
29 నుంచి విదేశీ విద్యార్థులకు ప్రవేశాలు
Next article
దోస్త్ కు 1.10లక్షల రిజిస్ట్రేషన్లు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?