12 నుంచి ఆర్ఆర్బీ పరీక్షలు
- అభ్యర్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడుపనున్న అధికారులు
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ).. సికింద్రాబాద్ ఎన్టీపీసీ ఉద్యోగాల భర్తీ కోసం 12 నుంచి 17 వరకు పరీక్షలు నిర్వహించనున్నది. పరీక్షలు రాసే అభ్యర్థుల సౌకర్యార్థం షాలిమార్-సికింద్రాబాద్, బిలాస్ పూర్-సికింద్రాబాద్, భువనేశ్వర్-తంబారామ్, గుంటూరు-భద్రక్ స్టేషన్ల మార్గాలలో ఈ నెల 10, 11, 13 తేదీలలో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
- Tags
- competitive exams
- NTPC
- RRB
- scr
Previous article
తెలంగాణ సామాజిక, ఆర్థిక ముఖచిత్రం పుస్తకం
Next article
ఒకే నోటిఫికేషన్తో ‘ఇంజినీరింగ్’ కొలువుల భర్తీ
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?