ఓయూ పరిధిలో పరీక్షలు వాయిదా
– 14 నుంచి యథావిధిగా నిర్వహణ
భారీ వర్షాల కారణంగా అన్ని పరీక్షలను వాయిదా వేసినట్టు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీనగేశ్ తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం మూడురోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 11 నుంచి 13 వరకు అన్ని పరీక్షలను వాయిదా వేశామని నగేశ్ వెల్లడించారు. 14 నుంచి పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తామన్నారు. వాయిదా పడిన పరీక్షల నిర్వహణకు తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. వివరాలకు www.osmania. ac.inను సంప్రదించవచ్చని నగేశ్ పేర్కొన్నారు.
Previous article
బడులకు ఇంటర్నెట్ కనెక్షన్!
Next article
న్యాక్లో పలు కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?