జేఈఈ మెయిన్ రెండో సెషన్
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) రెండో సెషన్ దరఖాస్తుల కోసం ఎన్టీఏ ప్రకటన విడుదల చేసింది.
జేఈఈ మెయిన్-2022 (రెండో సెషన్)
పరీక్ష తేదీలు: జూలై 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు.
నోట్: జేఈఈ మెయిన్ సెషన్-1కు దరఖాస్తు చేసిన వారు సెషన్ -1 నంబర్, పాస్వర్డ్తో జేఈఈ మెయిన్-2కు దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో, చివరితేదీ: జూన్ 30
ఫీజు చెల్లించడానికి చివరితేదీ: జూన్ 30 (రాత్రి 11.50 వరకు)
వెబ్సైట్: https://jeemain.nta.nic.in
- Tags
- Applications
- JEE Main
- NTA
Previous article
హెచ్బీఎన్ఐ లో ఎమ్మెస్సీ ప్రోగ్రామ్
Next article
ఓయూలో పార్ట్ టైం ఇంజినీరింగ్ పీజీ
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?