జేఈఈ మెయిన్ రెండో సెషన్
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) రెండో సెషన్ దరఖాస్తుల కోసం ఎన్టీఏ ప్రకటన విడుదల చేసింది.
జేఈఈ మెయిన్-2022 (రెండో సెషన్)
పరీక్ష తేదీలు: జూలై 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు.
నోట్: జేఈఈ మెయిన్ సెషన్-1కు దరఖాస్తు చేసిన వారు సెషన్ -1 నంబర్, పాస్వర్డ్తో జేఈఈ మెయిన్-2కు దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో, చివరితేదీ: జూన్ 30
ఫీజు చెల్లించడానికి చివరితేదీ: జూన్ 30 (రాత్రి 11.50 వరకు)
వెబ్సైట్: https://jeemain.nta.nic.in
- Tags
- Applications
- JEE Main
- NTA
Previous article
హెచ్బీఎన్ఐ లో ఎమ్మెస్సీ ప్రోగ్రామ్
Next article
ఓయూలో పార్ట్ టైం ఇంజినీరింగ్ పీజీ
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






