స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానం
విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ, డాక్టోరల్ కోర్సులను అభ్యసించేందుకు స్కాలర్ షిప్ కోసం అర్హత కలిగిన మేడ్చల్ జిల్లాలోని మైనార్టీ విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. 2022, జనవరి 1 నుంచి, 2022, జూలై 31 వరకు ప్రవేశం పొంది, అన్ని అర్హతలు, ప్రమాణాలు పూర్తి చేసిన విద్యార్థులు WWW.TELAGANA EPASS.CGG.GOV.IN ఆన్లైన్లో జూలై 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కలెక్టరేట్లోని జిల్లా మైనార్టీ అధికారి కార్యాలయంలో అన్ని పత్రాలతో దరఖాస్తులను ఆగస్టు 10వ తేదీలోపు అందజేయాలని సూచించారు. ఇతర వివరాలకు 7893507922లో సంప్రదించాలని పేర్కొన్నారు.
Previous article
ఓయూకు బెస్ట్ ఎడ్యుకేషన్ బ్రాండ్ అవార్డు
Next article
గురుకులంలో బోధనకు దరఖాస్తులు ఆహ్వానం
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?