గురుకులంలో బోధనకు దరఖాస్తులు ఆహ్వానం
మేడ్చల్ జిల్లాలోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిన, ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వినాయక ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులు విఠల్ నాయక్ తెలిపారు. అనుభవం, అర్హత కలిగిన అభ్యర్థులకు జూలై 1, 2వ తేదీలలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, ఎంపికైన అభ్యర్థులు కనీసం ఒక సంవత్సరం (అకాడమిక్ ఇయర్) మొత్తం పని చేస్తామని హామీ ఇస్తూ తమ ఒరిజినల్ పత్రాలు ప్రిన్సిపాల్కు ఇవ్వాల్సి ఉంటుందని, ఇతర వివరాలకు ఫోన్ నంబర్ 83418 52618, 74165 53834లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
Previous article
స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానం
Next article
భారత్.. ప్రపంచ జీవవైవిధ్య కేంద్రం
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?