2 వరకు ఎంసెట్ వెబ్ఆప్షన్ల గడువు
టీఎస్ ఎంసెట్ వెబ్కౌన్సెలింగ్ కొనసాగుతున్నది. ఈ నెల 30న సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తికానుండగా, వెబ్ ఆప్షన్ల గడువు సెప్టెంబర్ 2తో ముగియనున్నట్టు అధికారులు తెలిపారు. మొదటి విడత కౌన్సెలింగ్కు ఇప్పటివరకు 74,773 మంది విద్యార్థులు హాజరుకాగా, 62,383 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినట్టు పేర్కొన్నారు.
Previous article
4న జూనియర్ అసిస్టెంట్ పరీక్షకు ఏర్పాట్లు
Next article
1,150కే అంబేద్కర్ వర్సిటీ స్టడీ మెటీరియల్
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?