19న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష
బీసీ సంక్షేమ గురుకులాల్లో 6, 7, 8వ తరగతిలో ఖాళీ సీట్ల భర్తీకి 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులు తమ హాల్టికెట్లను http://mjptbcwreis.telangana.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ సంస్థ కార్యదర్శి మల్లయ్యభట్టు కోరారు. మొత్తం 2,752 సీట్లు ఖాళీ ఉండగా, 87,312 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నారని తెలిపారు. ఏమైనా సందేహాలుంటే 040-23322377, 23328266 సంప్రదించాలని ఆయన సూచించారు.
Previous article
బుధవారం నుంచి ఇంటర్ తరగతులు
Next article
సైబర్ సెక్యూరిటీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?