19న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష
![](https://s3.ap-south-1.amazonaws.com/media.nipuna.com/wp-content/uploads/2022/06/bc-gurukulam.jpg)
బీసీ సంక్షేమ గురుకులాల్లో 6, 7, 8వ తరగతిలో ఖాళీ సీట్ల భర్తీకి 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులు తమ హాల్టికెట్లను http://mjptbcwreis.telangana.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ సంస్థ కార్యదర్శి మల్లయ్యభట్టు కోరారు. మొత్తం 2,752 సీట్లు ఖాళీ ఉండగా, 87,312 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నారని తెలిపారు. ఏమైనా సందేహాలుంటే 040-23322377, 23328266 సంప్రదించాలని ఆయన సూచించారు.
Previous article
బుధవారం నుంచి ఇంటర్ తరగతులు
Next article
సైబర్ సెక్యూరిటీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు