బుధవారం నుంచి ఇంటర్ తరగతులు
# 1 నుంచి ఫస్టియర్ క్లాసులు ప్రారంభం
వేసవి సెలవులు ముగియనుండటంతో రాష్ట్రంలోని 2,962 జూనియర్ కాలేజీలు బుధవారం నుంచి పునఃప్రారంభంకానున్నాయి. 15 నుంచి సెకండియర్కు, జూలై 1 నుంచి ఫస్టియర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఏటా పరీక్షలు మార్చి/ ఏప్రిల్లో పదో తరగతి పూర్తవుతుండటంతో జూన్లో ఫస్టియర్ ప్రవేశాల షెడ్యూల్ను విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 1 వరకు పది పరీక్షలు నిర్వహించారు. దీంతో ఫలితాల అనంతరం జూలై 1 నుంచి ఫస్టియర్ తరగతులు ప్రారంభిస్తామని ఇంటర్బోర్డు వెల్లడించింది. ప్రభుత్వ కాలేజీల్లో ఫస్టియర్లో 1,55,408, సెకండియర్లో 1,55,408 సీట్లు ఉన్నాయి.
- Tags
- Classes
- college
- Inter Borad
Previous article
ఓయూలో ప్రాజెక్ట్ పోస్టుల భర్తీ
Next article
19న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష
RELATED ARTICLES
Latest Updates
మెదడు, శరీరభాగాలకు మధ్య సంధాన కర్తగా పనిచేసేది?
IDBI JAM Recruitment | డిగ్రీ అర్హతతో.. ఐడీబీఐ బ్యాంకులో 500 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
Union Bank Recruitment | యూనియన్ బ్యాంకులో 606 పోస్టులు
PNB Recruitment | పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 1025 పోస్టులు
IIT Tirupati Recruitment | తిరుపతి ఐఐటీలో ప్రొఫెసర్ పోస్టులు
PMBI Recruitment | పీఎంబీఐలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
NALCO Recruitment | నాల్కోలో జూనియర్ ఫోర్మెన్ పోస్టులు
TMREIS Adissions | మైనారిటీ స్కూల్స్లో ప్రవేశాలు
HCL Recruitment | హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు
NPCIL Recruitment | ఎన్పీసీఐఎల్లో ట్రెయినీ పోస్టులు