బుధవారం నుంచి ఇంటర్ తరగతులు
# 1 నుంచి ఫస్టియర్ క్లాసులు ప్రారంభం
వేసవి సెలవులు ముగియనుండటంతో రాష్ట్రంలోని 2,962 జూనియర్ కాలేజీలు బుధవారం నుంచి పునఃప్రారంభంకానున్నాయి. 15 నుంచి సెకండియర్కు, జూలై 1 నుంచి ఫస్టియర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఏటా పరీక్షలు మార్చి/ ఏప్రిల్లో పదో తరగతి పూర్తవుతుండటంతో జూన్లో ఫస్టియర్ ప్రవేశాల షెడ్యూల్ను విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 1 వరకు పది పరీక్షలు నిర్వహించారు. దీంతో ఫలితాల అనంతరం జూలై 1 నుంచి ఫస్టియర్ తరగతులు ప్రారంభిస్తామని ఇంటర్బోర్డు వెల్లడించింది. ప్రభుత్వ కాలేజీల్లో ఫస్టియర్లో 1,55,408, సెకండియర్లో 1,55,408 సీట్లు ఉన్నాయి.
- Tags
- Classes
- college
- Inter Borad
Previous article
ఓయూలో ప్రాజెక్ట్ పోస్టుల భర్తీ
Next article
19న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






