జోరుగా ఇంజినీరింగ్ లెక్చరర్ల నియామకాలు
రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో 2022-23 విద్యా సంవత్సర అడ్మిషన్ల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నది. ఈ ఏడాది వివిధ రకాల కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు అనుమతులు లభించడంతో జేఎన్టీయూ, ఓయూ పరిధిలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో దాదాపు 10 వేల వరకు సీట్లు పెరగనున్నాయి. దీంతో ఆయా కోర్సుల బోధనకు లెక్చరర్లు, ప్రొఫెసర్లు, ప్రిన్సిపాళ్లను నియమించుకొనేందుకు వివిధ కాలేజీల యాజమాన్యాలు కసరత్తు చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్ తదితర ఎమర్జింగ్ కోర్సుల లెక్చరర్లను భారీగా నిమించుకొంటున్నాయి. అయితే ఈ పోస్టుల భర్తీని ఇష్టారాజ్యంగా చేపట్టకూడదని జేఎన్టీయూ అధికారులు స్పష్టం చేశారు.
Previous article
15న ‘ఓపెన్’ ప్రవేశాల నోటిఫికేషన్
Next article
మాంసం.. జున్ను.. ఉమామి!
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?