డిప్లొమా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించండి
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లోని సెకండియర్ విద్యార్థులు ఆగస్టు 4లోపు పరీక్ష ఫీజులను చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. రూ.50 ఆలస్య రుసుంతో ఆగస్టు 11వరకు పరీక్ష ఫీజులను చెల్లించవచ్చని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
- Tags
- DEIED
- DPSE
- Examination fee
Previous article
గ్రూప్ 1 బీసీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్
Next article
మన విద్యార్థులకు ఐఎస్బీ కోర్సులు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?