జూనియర్ కాలేజీ గెస్ట్ లెక్చరర్ల కొనసాగింపు
రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లను ఈ విద్యాసంవత్సరానికి కూడా కొనసాగిస్తూ ఇంటర్ బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాలేజీల ప్రారంభ తేదీ జూన్ 15 నుంచే వారికి వేతనం ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో సుమారు 2,000 మందికి లబ్ధి చేకూరనున్నది. ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్ తదితరులు హర్షం ప్రకటించారు.
Previous article
వైద్య విద్యార్థుల పరీక్షలు వాయిదా
Next article
నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు 30
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?