వైద్య విద్యార్థుల పరీక్షలు వాయిదా
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ పరిధిలో శుక్రవారం వైద్య విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా వేసినట్టు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గణేశ్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు పేర్కొన్నారు. శుక్రవారం జరగాల్సిన ఎంబీబీఎస్ మైక్రో బయాలజీ పరీక్షను ఈ నెల 19న, బీడీఎస్ పెడిమోడొంటాలజీ పరీక్షను 21న, పోస్ట్ బేసిక్ నర్సింగ్ పరీక్షను 30న నిర్వహించనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 12 నుంచి జరిగే పరీక్షల్లో ఎటువంటి మార్పులు ఉండవని వారు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్ను పరిశీలించవచ్చని సూచించారు.
Previous article
నాబార్డ్ లో డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టులు
Next article
జూనియర్ కాలేజీ గెస్ట్ లెక్చరర్ల కొనసాగింపు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?