నవంబర్ 1 నుంచి బీటెక్ ఫస్టియర్ క్లాసులు
ఈ ఏడాది బీటెక్ ఫస్టియర్ క్లాసులు నవంబర్ ఒకటి నుంచి ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. తరగతులను అక్టోబర్ 10 నుంచి ప్రారంభించాల్సి ఉన్నా.. ఐఐటీల్లో సీట్ల భర్తీకి నిర్వహించే జ్యోసా కౌన్సెలింగ్ ఆలస్యంగా జరిగే అవకాశముండటంతో ఎంసెట్ సీట్ల భర్తీ సైతం ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే నవంబర్ ఒకటి నుంచి ఫస్టియర్ క్లాసులను ప్రారంభించే అవకాశమున్నట్టు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్మిట్టల్ తెలిపారు.
Previous article
ఇంజినీరింగ్లో సీఎస్ఈ సీట్లే అధికం
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?