బీసీ గురుకుల దరఖాస్తులు 51 వేలు
# జూన్ ఐదున ప్రవేశ పరీక్ష
మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని డిగ్రీ, ఇంటర్ గురుకులాల్లో ప్రవేశాల కోసం 51,05 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్ కోర్సుల కోసం 45,735 మంది, మహిళా డిగ్రీ కాలేజీలో ప్రవేశం కోసం 6,170 మంది దరఖాస్తు చేసుకున్నట్టు సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు బుధవారం తెలిపారు. వీరికి జూన్ 5న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
బీసీ సంక్షేమ గురుకులాల్లో 6, 7, 8 తరగతుల్లో సీట్ల భర్తీకి జూన్ 2లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 19న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. వివరాలకు mjptbcwreis.telangana.gov.in, 040-2332 2377, 23328266 సంప్రదించాలని సూచించారు.
Previous article
ఉచిత శిక్షణకు మే 27న స్పాట్ అడ్మిషన్లు
Next article
గాయత్రి జలపాతం ఏ జిల్లాలో ఉంది ?
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?