60శాతం అమ్మకాలు
సంగారెడ్డి, సదాశివపేటలో యోషిత ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రారంభించిన మూడు వెంచర్లలో 60శాతం ప్లాట్ల అమ్మకాలు పూర్తయినట్లు సంస్థ డైరెక్టర్ కమలాకర్ తెలిపారు. మియాపూర్లోని యోషిత ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేట్ కార్యాలయాన్ని టీవీ యాంకర్ రష్మీ గౌతమ్ చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. ‘యోషిత’ డైరెక్టర్ కమలాకర్ మాట్లాడుతూ సంగారెడ్డి, సదాశివపేటలలో మూడు వెంచర్లు ప్రారంభించగా, అతి తక్కువ కాలంలోనే 66శాతం ప్లాట్లు అమ్ముడయ్యాయని పేర్కొన్నారు. త్వరలోనే మరికొన్ని భారీ ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.
Previous article
మొక్కలు.. జాగ్రత్తలు
Next article
చూసి కొనండి..
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?