గ్రూప్-1 అభ్యర్థులు అలెర్ట్…. దరఖాస్తుల ఎడిట్కు చాన్స్
రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. 503 పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే, దరఖాస్తుల్లో తప్పులను సరి చేసుకునేందుకు టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు అవకాశం కల్పించింది. ఈ నెల 19 నుంచి 21 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని చెప్పింది.
అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే, సవరణలకు తగిన ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలని సూచించింది. ఇదిలా ఉండగా.. గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్ను అక్టోబర్ 16 నిర్వహించనున్నట్లు ఇప్పటికే టీఎస్పీఎస్పీ తెలిపింది. మెయిన్స్ను జనవరి లేదంటే ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు పేర్కొంది.
Previous article
ఏడవ రోజు బతుకమ్మను ఏ పేరుతో పిలుస్తారు?
Next article
భారీ వర్షాలతో.. ఈ-సెట్ పరీక్ష వాయిదా
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు