గ్రూప్ -1కు 3,79,276 దరఖాస్తులు
గ్రూప్-1 నోటిఫికేషన్ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. శనివారం రాత్రి వరకు 3,79,276 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఆఖరి రోజైన శనివారం 11,650కి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు. 1,93,723 మంది ఓటీఆర్ నమోదు చేసుకోగా, 3,89,888 మంది ఓటీఆర్లో మార్పులు చేసుకొన్నారు.
Previous article
స్వామి రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్లో ప్రవేశాలు
Next article
ప్రిలిమ్స్ వాయిదా కోరుతూ వినతులు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు