కరోనా ఎఫెక్ట్.. హోటల్ మేనేజ్మెంట్ జేఈఈ వాయిదా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో మరో పరీక్ష వాయిదాపడింది. దేశవ్యాప్తంగా ఉన్న హోటల్ మేనేజ్మెంట్ కాలేజీల్లో సీట్లను భర్తీ చేయడానికి నిర్వహించే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఎన్సీహెచ్ఎం) జేఈఈ-2021ని ఎన్టీఏ వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జూన్ 12న జరగాల్సి ఉంది. కాగా, పరీక్ష వాయిదా పడటంతో దరఖాస్తు గడువును ఈ నెలాఖరు వరకు పొడించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు మే 31 సాయంత్రం 5 గంటల వరకు అప్లయ్ చేసుకోవచ్చని తెలిపింది. పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. విద్యార్థులు నిత్యం అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించింది.
వెబ్సైట్: nchmjee.nta.nic.in, nta.ac.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మంగళగిరి ఎయిమ్స్లో ఫ్యాకల్టీ పోస్టులు
గోవా షిప్యార్డ్లో ఫిట్టర్, ఆపరేటర్ పోస్టులు
ఢిఐపీఎల్ వాయిదా.. ఆ 10 నిమిషాల్లో ఏం జరిగింది?
యాహూతో గూగుల్ను సవాల్ చేయాలని మైక్రోసాఫ్ట్ ప్లాన్..?!
లాక్డౌన్పై కర్ణాటక సీఎం కీలక వ్యాఖ్యలు
హ్యాట్రిక్.. బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం
ఫేస్బుక్, ట్విటర్ నిషేధం.. సొంత ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్న ట్రంప్
భారత్ నుంచి దక్షిణాఫ్రికా వెళ్లిన నౌక.. సిబ్బందికి కరోనా పాజిటివ్
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?